Devotional Tips: మన హిందూ సంస్కృతిలో జ్యోతిష్య శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇప్పటికీ ప్రజలు జ్యోతిష్య శాస్త్రం పట్ల ఎంతో నమ్మకం కలిగి ఉన్నారు. జ్యోతిష్య శాస్త్రంలో మన రోజూ వారి జీవితంలో జరిగే మంచి చెడుల గురించి వివరించారు. మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మనకు జరగబోయే శుభాశుభాలకు ప్రతీకలుగా ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం లో వివరించబడింది.
మన జీవితంలో ప్రతి రోజూ జరిగే కొన్ని సంఘటనల వల్ల మంచి జరిగితే మరి కొన్ని సంఘటనల వల్ల చెడు జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు మన చెయి జారీ కింద పడటం అశుభం జరుగుతుంది. ఎలాంటి వస్తువులు చేయి జారీ కింద పడితే అశుభం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
• ఉప్పు కింద పడిపోవడం :
సాధారణంగా వంట చేసే సమయంలో అప్పుడప్పుడు ఉప్పు చేతి నుంచి జారి పడిపోతుంది. ఇలా ఉప్పు కింద పడటం చాలా అశుభం. ఇది జాతకంలో చంద్రుడు, శుక్రుడు ఏవింధంగా ఉందో తెలిపే సూచన. అంతేకాదు వైవాహిక జీవితంలో రాబోయే సమస్యలకు ప్రతీకగా కూడా భావించాలి. అంతే కాకుండా ఉప్పు లక్ష్మి దేవితో సమానం. ఉప్పు కింద పడితే ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుతాయి.
• కుంకుమ చేజారడం :
అలాగే పదేపదే కుంకుమ చేజారి కిందపడిపోవడం కూడా అశుభానికి సంకేతం. ఇలా జరగటం వల్ల భార్య, భర్తల దాంపత్య జీవితంలో గొడవలు జరిగి వారు , విడిపోతారని తెలిపే సూచన .
• ఆవ నూనె ఒలికిపోవడం :
జ్యోతిషం ప్రకారం ఆవనూనె ఒలికి పోవడం అపశకునం ఇలా జరిగిందంటే శని దృష్టి ప్రభావం పడి జీవితంలో సమస్యల ఎదురవుతాయని తెలిపే సూచిక. ఇలా జరిగినపుడు పరిహారంగా శని పూజ చేసుకొని శని దేవుడి అనుగ్రహం పొందాలి.
• పాలు ఒలికి పోవడం :
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాల గిన్నే లేదా పాలు ఉన్న పాత్ర చేజారి కింద పడపోవడం అపశకునంగా పరిగణించాలి. జాతక చక్రంలో చంద్రుడి కదలికలు లేదా చంద్ర దశ సరిగా లేకపోతే ఇలాంటి అపశకునం జరుగుతుంది.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే…
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు…
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
Mega 158: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా…
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
This website uses cookies.