Mangoes: వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా మామిడి పండ్లను తినడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు మార్కెట్లోకి కూడా ఎన్నో రకాల మామిడి పండ్లు వస్తూ ఉంటాయి. అయితే మామిడి పండ్లు తినే ముందు చాలామంది వాటిని కడగకుండా అలాగే తింటూ ఉంటారు అయితే మామిడి పండ్లను కడగకుండా తింటున్నారు అంటే మీరు తప్పకుండా ప్రమాదంలో పడినట్టేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో మామిడి పండ్లను పచ్చివిగానే తీసి అవి పండటం కోసం భారీ స్థాయిలో రసాయనాలను చల్లి మాగ పెడుతున్నారు.
ఈ విధంగా రసాయనాలు చల్లిమాగ పెట్టడం వల్ల కచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాటికి తినే ముందు కడిగి తినాల్సి ఉంటుంది. అలా కాకుండా నేరుగా తిన్నాము అంటే అందులో ఉన్నటువంటి రసాయనాలు మనకు హానికరం అయ్యే అవకాశాలు ఉంటాయి.కాబట్టి మామిడి కాయలను నీటిలో నానబెట్టుకుని తింటే బాడీ చల్లగా ఉంటుంది. దాంతో పాటు మామిడి తొక్కలో ఫైటిక్ యాసిడ్ అనే యాంటీ న్యూట్రియంట్ ఉంటుంది. ఇది బాడీకి చాలా ప్రమాదకరం.
మామిడి కాయలను నేరుగా తింటే పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. ఫైటిక్ యాసిడ్ ఐరన్, జింక్, కాల్షియం లాంటివి బాడీ గ్రహించకుండా అడ్డుకుంటుంది. అందుకనే మామిడికాయలు తినడానికి అంటే ముందుగా ఒక ఐదు నిమిషాల పాటు నీటిలో నానబెట్టి శుభ్రంగా కడిగి తినటం వల్ల ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.