Beauty Tips: ప్రతి ఒక్కరు చాలా అందంగా కనపడాలని కోరుకుంటూ ఉంటారు. ఇలా అందమైన ముఖం మీ సొంతం కావాలి అంటే వేలకు వేలు డబ్బులు పోసి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే ఇలా డబ్బు ఖర్చు కాకుండా ఇంట్లోనే సహజసిద్ధంగా మీఅందాన్ని రెట్టింపు చేసుకోవాలి అంటే ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే చాలు. అందమైన కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది మరి మన అందాన్ని రెట్టింపు చేసుకోవాలంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే…
ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ పంచదార ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ రాగి పిండితీసుకోవాలి అందులోకి కొద్దిగా కొబ్బరి నూనె వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకొని దాదాపు 15 నిమిషాల పాటు నెమ్మదిగా వృత్తాకార దిశలో రుద్దుతూ ఉండాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఆరనివ్వాలి ఇలా ఆరిన తర్వాత చల్లని నీటితో మొహం శుభ్రంగా చేసుకోవాలి ఇలా వారానికి రెండు రోజులు చేసుకోవడం ఎంతో అవసరం.
ఇలా వారానికి రెండుసార్లు చేసుకోవడం వల్ల ముఖంపై ఎలాంటి మచ్చలు లేకుండా ఉంటాయి. అదే విధంగా చర్మం కాంతివంతంగా ఉంటుంది ఇక చర్మం పై ఉన్న దుమ్ము ధూళి కణాలు తొలగిపోవడం కాకుండా మృత కణాలు కూడా తొలగిపోయి చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. అయితే ఈ మిశ్రమాన్ని మనం మొహానికి రాసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.