Anupama Parameswaran: ఈ మధ్యకాలంలో మల్లు భామలు టాలీవుడ్ లో ఎక్కువగా స్టార్ హీరోయిన్స్ గా సక్సెస్ అవుతున్న సంగతి తెలిసిందే. మల్లు అందాలకి తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతున్నారు. బ్లాక్ బ్యూటీస్ అయినా కూడా రొమాంటిక్ లుక్స్ తో కట్టిపడేస్తూ కుర్రాళ్ళని ఫ్యాన్స్ గా మార్చేసుకుంటున్నారు. అలాంటి అందాల భామలలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు.
ఎప్పుడో అఆ సినిమాలో ఈ అమ్మడు టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కళ్ళతోనే తెలుగు కుర్రాళ్ళని క్లీన్ బౌల్డ్ చేసి తన ఫైపుకి తిప్పెసుకుంది. ఆ మూవీ తర్వాత శతమానం భవతి మూవీతో సూపర్ సక్సెస్ అందుకుంది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. తెలుగు, తమిళ్, మలయాళీ భాషలలో సినిమాలు చేస్తూ రాణిస్తుంది.
మాతృభాషలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించిన ఈ అమ్మడు అంతే స్థాయిలో తమిళంలో కూడా ధనుష్ లాంటి స్టార్ హీరోలకి జోడీగా నటించింది. ఇక తెలుగులో టైర్ 2 హీరోల మెయిన్ ఛాయస్ గా ఈ ముద్దుగుమ్మ మారిపోయింది. గత ఏడాది కార్తికేయ 2 మూవీతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఈ అమ్మడు మారిపోయింది.
ప్రస్తుతం డీజే టిల్లు స్క్వేర్ మూవీలో నటిస్తుంది. ఈ మధ్యకాలంలో అనుపమ పరమేశ్వరన్ కాస్తా గ్లామర్ డోస్ పెంచింది అని చెప్పాలి. పద్ధతైన పాత్రలతో రాణిస్తూ ఉండే అమ్మడు ఒక్కసారిగా అందాల ప్రదర్శనని స్టార్ట్ చేసింది. రౌడీ బాయ్స్ సినిమాలో ఏకంగా ఇంటిమేట్ సన్నివేశాలలో కూడా నటించింది.
ప్రస్తుతం కెరియర్ లో సాలిడ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు తమిళంలో జయం రవికి జోడీగా పాన్ ఇండియా మూవీ సెరిన్ లో నటిస్తుంది. మరో వైపు మలయాళంలో కూడా నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసి సోకుల ప్రదర్శన చేసింది. నడుము అందాలని వయ్యారంగా చూపిస్తూ రెచ్చిపోయింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.