Fruits: ప్రస్తుత కాలంలో చాలామంది పండ్లు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండాలని ఫ్రిజ్లో నిల్వ చేస్తూ ఉంటారు అయితే ఇలా ఫ్రిడ్జ్ లో నిల్వ చేయడం వల్ల పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండడమే కాకుండా తాజాగా ఉంటాయని భావిస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల పండ్లను ఫ్రిజ్లో పెట్టడం వల్ల పూర్తిగా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. మనం ఏ పనులను ఫ్రిజ్లో పెట్టకూడదు పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే…
ఫ్రిజ్లో ఎలాంటి పరిస్థితులలోనూ మామిడి, అరటి, పుచ్చకాయ, లిచి పెట్టకూడదు ఇలా వీటిని ఫ్రిజ్లో పెట్టడం వల్ల వీటిలో ఉన్నటువంటి పోషకాలు నశించిపోతాయి. అందుకే వీటిని ఫ్రిజ్ లో పెట్టకూడదు. మామిడి పండ్లను ఫ్రిజ్లో ఉంచడం వల్ల శీతలీకరణ చెంది మామిడిలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లను తగ్గిపోతాయట. అందుకే వీటిని పెట్టకూడదు. లిచీ పండ్లను ఫ్రిజ్లో ఉంచి తింటే ఆరోగ్యానికి చాలా హానికరం. మార్కెట్ నుంచి తెచ్చిన రోజునే తినడం మంచిది.
పుచ్చకాయను చల్లగా తినడానికి ఫ్రిజ్లో పెడుతుంటారు. పుచ్చకాయను కోసి ఫ్రిజ్లో ఉంచి.. చల్లగా అయిన తర్వాత తింటే పుచ్చకాయలోని పోషకాలు నశిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పండును ఫ్రిజ్ లో పెట్టాల్సి వస్తే కట్ చేయకుండా పెట్టుకోవడం మంచిది. యాపిల్ పోషకాలు అధికంగా ఉండే పండు. యాపిల్ను ఫ్రిజ్లో ఉంచితే వాటిలోని పోషకాలు పోతాయంటున్నారు. ఒకవేళ తప్పనిసరిగా యాపిల్స్ను ఫ్రిజ్లో ఉంచవల్సి వస్తే.. వాటిని కాగితంలో చుట్టి ఫ్రిజ్లో ఉంచవచ్చు. ఇక అరటి పండ్లను కూడా ఫ్రిజ్లో పెట్టడం మంచిది కాదు.
TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద ఎత్తున విరాళాలను భక్తులు అందజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారికి వచ్చే విరాళాల ద్వారా…
Mangoes: మామిడి పండ్లు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే ఈ మామిడి పండ్లను…
Tirumala Tirupati: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు కోట్లాదిమంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు…
TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ ఒక్కసారిగా హీట్ పెంచింది. కూటమి తరఫున అభ్యర్థుల ఎంపికపై…
Politics: గడిచిన 12 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా దూసుకుపోతోంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లూ రాజ్యసభ స్థానాల పైనే ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన…
This website uses cookies.