Pooja Room: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటాము. ఇలా దీపారాధన చేయటం వల్ల ఎంతో శుభం కలుగుతుంది ఆ ఇంటి పై సకల దేవతల ఆశీర్వాదాలు ఉంటాయి. అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన తప్పనిసరిగా చేస్తూ ఉంటాము అయితే దీపారాధన చేయడం కోసం పూజ గదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. చాలామంది పూజ గదికి తలుపులు కూడా ఏర్పాటు చేసుకొని ఉంటారు.
ఇలా పూజ చేసిన తర్వాత పూజ గదికి ఉన్నటువంటి తలుపులను మూసేయవచ్చా లేదా తెరిచే ఉంచాలా అన్న సందేహాలు చాలా మందిలో కలుగుతూ ఉంటాయి. మరి పూజ చేసిన తర్వాత పూజగది విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. పూజ చేస్తున్న తర్వాత వెంటనే పొరపాటున కూడా పూజగదికి తలుపులు వేయకూడదు కొంత సమయం ఉంచిన తర్వాత తలుపులు మూసుకోవచ్చు కానీ వెంటనే తలుపులు మూయకూడదు. ఇక మనం వెలిగించిన దీపాలు ఆరిపోతున్నాయన్న క్రమంలో మాత్రమే తలుపులు వేయాలి.
ఇక పూజ గదిలో ఎక్కువగా రాగి వస్తువులు ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ దేవుడి విగ్రహాలను మాత్రం పెట్టుకోకూడదు. దేవుడి ఫోటోలను ఏర్పాటు చేసుకోవచ్చు కానీ విగ్రహాలను ఏర్పాటు చేయకూడదు. అదేవిధంగా పూజ గది ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి తప్ప చిందరవందరగా ఉండకూడదు. ఇకపోతే స్వామివారికి ఎల్లప్పుడూ శుభ్రమైనటువంటి పువ్వులను పెట్టాలి ఎప్పుడు వాడిపోయిన పువ్వులను పెట్టకూడదు అదేవిధంగా దేవుడి గదిలో చనిపోయిన వారి ఫోటోలను పొరపాటున కూడా పెట్టకూడదని పండితులు చెబుతున్నారు.
Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…
Health care: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…
TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…
AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రణం మొదలైపోయింది. ఈ…
Political News: తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త వ్యూహాలు ఇరు ప్రాంతాల భవిష్యత్తును శాసిస్తున్నాయి.…
This website uses cookies.