Pooja Room: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటాము. ఇలా దీపారాధన చేయటం వల్ల ఎంతో శుభం కలుగుతుంది ఆ ఇంటి పై సకల దేవతల ఆశీర్వాదాలు ఉంటాయి. అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన తప్పనిసరిగా చేస్తూ ఉంటాము అయితే దీపారాధన చేయడం కోసం పూజ గదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. చాలామంది పూజ గదికి తలుపులు కూడా ఏర్పాటు చేసుకొని ఉంటారు.
ఇలా పూజ చేసిన తర్వాత పూజ గదికి ఉన్నటువంటి తలుపులను మూసేయవచ్చా లేదా తెరిచే ఉంచాలా అన్న సందేహాలు చాలా మందిలో కలుగుతూ ఉంటాయి. మరి పూజ చేసిన తర్వాత పూజగది విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. పూజ చేస్తున్న తర్వాత వెంటనే పొరపాటున కూడా పూజగదికి తలుపులు వేయకూడదు కొంత సమయం ఉంచిన తర్వాత తలుపులు మూసుకోవచ్చు కానీ వెంటనే తలుపులు మూయకూడదు. ఇక మనం వెలిగించిన దీపాలు ఆరిపోతున్నాయన్న క్రమంలో మాత్రమే తలుపులు వేయాలి.
ఇక పూజ గదిలో ఎక్కువగా రాగి వస్తువులు ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ దేవుడి విగ్రహాలను మాత్రం పెట్టుకోకూడదు. దేవుడి ఫోటోలను ఏర్పాటు చేసుకోవచ్చు కానీ విగ్రహాలను ఏర్పాటు చేయకూడదు. అదేవిధంగా పూజ గది ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి తప్ప చిందరవందరగా ఉండకూడదు. ఇకపోతే స్వామివారికి ఎల్లప్పుడూ శుభ్రమైనటువంటి పువ్వులను పెట్టాలి ఎప్పుడు వాడిపోయిన పువ్వులను పెట్టకూడదు అదేవిధంగా దేవుడి గదిలో చనిపోయిన వారి ఫోటోలను పొరపాటున కూడా పెట్టకూడదని పండితులు చెబుతున్నారు.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.