Renu Desai : మిగతా స్టార్ హీరోయిన్ ల మాదిరిగానే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. దసరా పండుగ స్పెషల్ గా మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీ సెప్టెంబర్ 20న విడుదల కాబోతోంది. స్టువర్టుపురం ప్రాంతంలో 1970లో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోగ్రఫీ తో వస్తోంది ఈ మూవీ. మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్ అన్ని కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ప్రేక్షకులు సినిమా పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీలో దాదాపు 18 తర్వాత ఓ కీలక పాత్రలో రేపు దేశాయ్ కనిపించిబోతోంది. ఈ సినిమాలో గుర్రం జాషువా కూతురు సోషలిస్ట్ హేమలత లావణంగా కనిపించబోతోంది రేపు దేశాయ్. అయితే తాజాగా జరిగిన ప్రమోషన్ వేడుకల్లో రేణు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకుంది.
మహేష్ హీరోగా పరుశురాం డైరెక్ట్ చేసిన సర్కారు వారి పాట సినిమాలో రేణు దేశాయ్ కి యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందట. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రేణు వద్దనుకుందట. అయితే కొన్ని కాంట్రావర్సీలా కారణంగా ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు చెప్పలేనని అసలు మేటర్ ని దాచేసింది రేణు దేశాయ్. ఈ మూవీలో నదియా పోషించిన బ్యాంక్ ఆఫీసర్ పాత్ర కోసం పరశురాం ముందుగా రేణు దేశాయ్ ని సంప్రదించారట. ఆ పాత్ర బాగుండటంతో ఓకే కూడా చెప్పిందట రేణు. అయితే సినిమా మొదలు పెట్టక ముందే దానిని రిజెక్ట్ చేసింది. అయితే ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చిందో చెప్తే పెద్ద గొడవలే అవుతాయని ఇప్పుడు ఆ గొడవల్లో చిక్కుకోవాలని అనుకోవడం లేదని తెలిపింది. సైలెంట్ గా ఉంటేనే బెటర్ అని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.
రేణు దేశాయ్ 2000 లో బద్రి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో పవనతో తొలిసారి నటించింది. అప్పట్లో ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ సాధించింది. 3 ఏళ్ల గ్యాప్ తర్వాత 2003లో జానీ సినిమా చేసింది. ఇదే హీరోయిన్ గా ఆమె లాస్ట్ మూవీ. అంటే దాదాపు 18 సంవత్సరాల తర్వాత రేణు దేశాయ్ స్క్రీన్ మీద కనిపించబోతుంది. టైగర్ నాగేశ్వరావు మూవీ లో స్పెషల్ పాత్రను పోషించబోతోంది.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.