Health Tips: ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ప్రతి ఒక్కరి ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. ఈ క్రమంలోని చిన్న వయసులోనే చాలామంది అధిక శరీర బరువు పెరుగుతున్నారు. ఇలా అధిక శరీర బరువు కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ మొత్తం పేరుకుపోయి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇలా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు మొత్తం కరిగిపోవాలి అంటే చాలామంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు జిమ్ వెళ్ళగా మరికొందరు డైట్ ఫాలో అవ్వడం వంటివి చేస్తున్నారు.
మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు మొత్తం కరిగిపోవాలి అంటే ఎలాంటి కష్టం లేకుండా వారంలో పరగడుపున రెండు రోజులు ఈ జ్యూస్ తాగితే చాలు మన శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం ఇట్టే కరిగిపోతుంది. మరి ఆ జ్యూస్ ఏంటి ఎలా తయారు చేయాలి అనే విషయాన్ని వస్తే…బూడిద గుమ్మడికాయ లో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, జింక్, కాపర్, మెగ్నీషియం, విటమిన్ సి, నియాసిన్, డైటరీ ఫైబర్ వంటి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు ఆకలిని తగ్గిస్తుంది.. దాంతో బరువును కంట్రోల్లో ఉంచుతుంది.. విటమిన్ B3 ఉంటుంది.
ఈ జ్యూస్ తయారు చేయడం కోసం ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని పైన పొట్టు మొత్తం తొలగించి మిక్సీలో వేసి బాగా మిశ్రమంలో తయారు చేసుకోవాలి. ఇందులోకి నిమ్మరసం కలిపి ఈ రెండింటిని బాగా కలపాలి .ఇలా కలిపినటువంటి ఈ జ్యూస్ వారంలో రెండు రోజులు పరగడుపున తీసుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు.. ఈ జ్యూస్ ను పరగడుపున మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. బూడిద గుమ్మడి కాయ రసం తాగడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. అలాగే మెదుడు పనితీరు కూడా ఎంతో చురుగ్గా ఉంటుందని నిపుణులు తెలియచేస్తున్నారు.
TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద ఎత్తున విరాళాలను భక్తులు అందజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారికి వచ్చే విరాళాల ద్వారా…
Mangoes: మామిడి పండ్లు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే ఈ మామిడి పండ్లను…
Tirumala Tirupati: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు కోట్లాదిమంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు…
TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ ఒక్కసారిగా హీట్ పెంచింది. కూటమి తరఫున అభ్యర్థుల ఎంపికపై…
Politics: గడిచిన 12 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా దూసుకుపోతోంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లూ రాజ్యసభ స్థానాల పైనే ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన…
This website uses cookies.