Beauty Tips: చలికాలం వచ్చిందంటే చాలు పాదాలు పగుళ్ళ సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. చలికాలంలో పాదాలు ఎక్కువగా చీలి నడవడానికి కూడా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఇలా ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే ఎన్నో రకాల క్రీములు వాడిన పాదాల సంరక్షణ చేపట్టిన కూడా ఇలా పాదాల పగుళ్లు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలా పాదాల పగుళ్ళ సమస్యతో బాధపడేవారు ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే చాలు.
ఆయుర్వేద ప్రకారం వేపాకుకి ఎంతో మంచి ప్రాధాన్యత ఉంది. వేపాకులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి అందుకే ఆయుర్వేదంలో వేపాకును విరివిగా ఉపయోగిస్తుంటారు. అంతేకాకుండా ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా వేపాకును ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో చర్మ సమస్యల నుంచి రక్షించడానికి దోహదం చేస్తుంది.
ఈ క్రమంలోనే పాదాల పగుళ్ళ సమస్యతో బాధపడేవారు కాస్త వేపాకును తీసుకొని శుభ్రంగా కడిగి మెత్తని మిశ్రమంలా తయారు చేయాలి. ఈ మిశ్రమంలోకి పావు టీస్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు అరగంట పాటు పాదాలకు పట్టించుకుని అనంతరం చల్లనీటితో శుభ్రం చేసుకోవడం వల్ల పాదాల పగుళ్ళ సమస్య తగ్గిపోవడమే కాకుండా పాదాలు కూడా చాలా మృదువుగా మారిపోతాయి.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే…
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు…
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
Mega 158: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా…
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
This website uses cookies.