Nayanathara : నయనతార భయపడిందా..అందుకే అలా చేస్తోందా?

Nayanathara : న్యూస్ యాంకర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన నటి నయనతార. మొదట బొద్దుగా ఉండటంతో ఈమె సినిమాలకు పనికిరాదని చాలా మంది ఎగతాలి చేశారు. కానీ నయన్ ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని తన రూపాన్ని మరింత అందంగా మార్చుకుని ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీనే ఓ ఊపు ఊపేస్తోంది. అతి తక్కువ సమయంలోనే ఈ మలయాళ బ్యూటీ స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరుకుంది. తమిళంలో దాదాపు స్టార్ హీరోలందరితో నటించింది నయన్. అంతే కాదు హీరోల అవసరం లేకుండా లేడీ ఓరియెంటెడ్ సోషల్ మెసేజ్ సినిమాలతో థియేటర్లను కొల్లగొడుతోంది. ఈ భాయ నటించిన దదాపు అన్ని సినిమాను బాక్సాఫీస్ ను షేక్ చేసాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే హీరోలతో నయన్ సాగించిన ప్రేమాయణం గురించి ఎక్కువగా వార్తల్లో ఉంటూ వచ్చేది. అయితే ఎట్టకేలకు తన ప్రియుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లాడి ఇద్దరు పిల్లలకు తల్లైంది నయన్ అయినా తన కెరీర్ ను కంటిన్యూ చేస్తోంది.

nayanathara-more-active-in-social-media-because-of-that-rumors

ఇదిలా ఉంటే నయన్ మొదటి నుంచి మీడియాకు దూరంగా ఉండేది. ఆమె నటించిన సినిమా ప్రమోషన్లకు సైతం అటెండ్ అయ్యేది కాదు. ఒకసారి సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందంటే ఎక్కడా పెద్దగా కనిపించేది కాదు. నిన్న మొన్నటి వకు సోషల్ మీడియాలో కూడా లేదు. ఈ మధ్యనే ఇన్‎స్టాగ్రామ్ లోకి వచ్చిన నయన్ చాలా వ్యూహాత్మకంగా సైలెంట్ గా ఉంటూ వచ్చేది. కానీ గత కొంత కాలంగా తనకు తన భర్తతో విభేదాలు ఉన్నాయని, విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో ఓ రూమర్ జోరుగా వైరల్ అవుతోంది. దీంతో దెబ్బకు నయన్ తన భర్తతో, పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మేం కలిసే ఉన్నామని చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. ఒకప్పుడు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడానికి కూడా నయన్ ను నిర్మాతలు రప్పించలేక పోయేవారు కానీ సోషల్ మీడియా ఎఫెక్ట్ తో నయన్ ను ఒక రేంజ్ లో భయపెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేలా చేస్తున్నారు అనే కామెంట్లు ఇప్పుడు వకనిపిస్తున్నాయి. తాజాగా నయన తార తన భర్త పిల్లలతో ఉన్న కొన్ని ఫోటోలను కూడా చేర్ చేసి అభిమానులను ఖుషీ చేసింది.

 

nayanathara-more-active-in-social-media-because-of-that-rumors

ఇదిలా ఉంటే ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క భర్తతో కలిసి పలు చిత్రాల్ని నిర్మిస్తోంది. అదే విధంగా రౌడీ పిక్చర్స్‌ బ్యానర్ పై ఇతర సంస్థలు రూపొందించిన సినిమాలను రిలీజ్ చేస్తోంది. అలా ఈ మధ్యనే విడుదలైన ‘కూళంగల్‌’ అనే మూవీ మరో అవార్డు నిసొంతం చేసుకుంది. గ్రామీణ ప్రజల జీవన విధారారంరి దర్శకుడు పీఎస్‌.వినోద్‌రాజ్‌ ఈ మూవీలో ఆవిష్కరించారు. అంతా కొత్తవాళ్లు నటించిన ఈ సినిమాకు ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. పలు అవార్డులను సైతం మేకర్స్ అందుకున్నారు.

Sri Aruna Sri

Recent Posts

AP POLITICS: జగన్‌కు భారీ షాక్.. అమరావతిపై కేంద్రం సంచలన నిర్ణయం!

AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…

12 hours ago

Peddi Collections: బాక్సాఫీస్ వద్ద చరణ్ సునామీ.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే!

Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…

12 hours ago

Breast Cancer: మహిళల్లో పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్లు.. తెలుసుకోవలసిన విషయాలు ఇవే!

Breast Cancer: ఇటీవల కాలంలో క్యాన్సర్ అనే మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటూ…

14 hours ago

Politics: తెలంగాణపై మోదీ కన్ను.. రూటు మార్చిన రేవంత్‌..!

Politics: తెలంగాణ రాజకీయం ఒక సరికొత్త మలుపు తిరిగింది. నిన్నటివరకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చుట్టూనే తిరిగిన రాజకీయం..…

15 hours ago

Politics: ఇక నంబర్ 1 ఆయనే.. మోదీ అరుదైన రికార్డ్‌..!

Politics: భారత రాజకీయ చ‌రిత్ర‌లో సరికొత్త శకం ఆరంభమైంది. సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,…

16 hours ago

Parama Ekadashi : నేడే పరమ ఏకాదశి.. మూడేళ్లకు ఒకసారి వచ్చే విశిష్టమైన రోజు..ఇలా పూజ చేస్తే చాలు ..

Parama Ekadashi : ఏకాదశి ఎంతో విశిష్టమైన రోజుగా భావిస్తాము అయితే ప్రతి నెల ఏకాదశి వస్తుంది కానీ కొన్ని…

17 hours ago

This website uses cookies.