Health: వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుందనే సంగతి అందరికి తెలిసిందే. ఈ దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడతారు. ఒక్కోసారి ఈ వ్యాధులు ప్రమాదకరంగా మారి ప్రాణాలు కూడా తీసేస్తాయి. మారుతున్న కాలంతో పాటు వాతావరణం, చుట్టూ ఉన్న పరిసరాలలో కాలుష్యం ఎక్కువైపోయింది. నీటి కాలుష్యం కారణంగా దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి అనే సంగతి తెలిసిందే. మురుగునీరు, చెత్త వ్యర్ధాలు ఎక్కువగా పెరిగిపోయిన ప్రాంతాలలో ఈ దోమలు విపరీతంగా పెరుగుతాయి. అలాంటి పరిసరాలలో నివసించే వారు దోమల కాటుతో వ్యాధుల బారిన పడతారు.
ఇదిలా ఉంటే దోమలు మనుషుల్లో అందరి మీద దాడి చేయవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని రాక్ ఫెల్లర్ యూనివర్సిటీ పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పరిశోధకులు దోమలు దాడి చేస్తున్న మనుషులపై పరిశోధనలు చేసి ఎక్కువగా అవి ఎవరిని ఎటాక్ చేస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకున్నారు. చర్మంపై కార్బాక్సిలిక్ యాసిడ్ లు ఎక్కువగా ఉన్నవారిని దోమలు లక్ష్యంగా చేసుకుంటాయన నిర్ధారించారు. అలాంటి వారిపట్ల దోమలు వేగంగా ఆకర్షితం అవుతాయని, వారే డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్స్ బారిన పడతారని తెలియజేసారు.
Pawan Kalyan:హైదరాబాద్లో ఉస్తాద్ భగత్సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.