Health: వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుందనే సంగతి అందరికి తెలిసిందే. ఈ దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడతారు. ఒక్కోసారి ఈ వ్యాధులు ప్రమాదకరంగా మారి ప్రాణాలు కూడా తీసేస్తాయి. మారుతున్న కాలంతో పాటు వాతావరణం, చుట్టూ ఉన్న పరిసరాలలో కాలుష్యం ఎక్కువైపోయింది. నీటి కాలుష్యం కారణంగా దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి అనే సంగతి తెలిసిందే. మురుగునీరు, చెత్త వ్యర్ధాలు ఎక్కువగా పెరిగిపోయిన ప్రాంతాలలో ఈ దోమలు విపరీతంగా పెరుగుతాయి. అలాంటి పరిసరాలలో నివసించే వారు దోమల కాటుతో వ్యాధుల బారిన పడతారు.
ఇదిలా ఉంటే దోమలు మనుషుల్లో అందరి మీద దాడి చేయవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని రాక్ ఫెల్లర్ యూనివర్సిటీ పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పరిశోధకులు దోమలు దాడి చేస్తున్న మనుషులపై పరిశోధనలు చేసి ఎక్కువగా అవి ఎవరిని ఎటాక్ చేస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకున్నారు. చర్మంపై కార్బాక్సిలిక్ యాసిడ్ లు ఎక్కువగా ఉన్నవారిని దోమలు లక్ష్యంగా చేసుకుంటాయన నిర్ధారించారు. అలాంటి వారిపట్ల దోమలు వేగంగా ఆకర్షితం అవుతాయని, వారే డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్స్ బారిన పడతారని తెలియజేసారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్లో ఉస్తాద్ భగత్సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
This website uses cookies.