Health: వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుందనే సంగతి అందరికి తెలిసిందే. ఈ దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడతారు. ఒక్కోసారి ఈ వ్యాధులు ప్రమాదకరంగా మారి ప్రాణాలు కూడా తీసేస్తాయి. మారుతున్న కాలంతో పాటు వాతావరణం, చుట్టూ ఉన్న పరిసరాలలో కాలుష్యం ఎక్కువైపోయింది. నీటి కాలుష్యం కారణంగా దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి అనే సంగతి తెలిసిందే. మురుగునీరు, చెత్త వ్యర్ధాలు ఎక్కువగా పెరిగిపోయిన ప్రాంతాలలో ఈ దోమలు విపరీతంగా పెరుగుతాయి. అలాంటి పరిసరాలలో నివసించే వారు దోమల కాటుతో వ్యాధుల బారిన పడతారు.
ఇదిలా ఉంటే దోమలు మనుషుల్లో అందరి మీద దాడి చేయవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని రాక్ ఫెల్లర్ యూనివర్సిటీ పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పరిశోధకులు దోమలు దాడి చేస్తున్న మనుషులపై పరిశోధనలు చేసి ఎక్కువగా అవి ఎవరిని ఎటాక్ చేస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకున్నారు. చర్మంపై కార్బాక్సిలిక్ యాసిడ్ లు ఎక్కువగా ఉన్నవారిని దోమలు లక్ష్యంగా చేసుకుంటాయన నిర్ధారించారు. అలాంటి వారిపట్ల దోమలు వేగంగా ఆకర్షితం అవుతాయని, వారే డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్స్ బారిన పడతారని తెలియజేసారు.
Allu Arjun: బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…
Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…
Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్…
Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…
Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…
This website uses cookies.