Lord Shiva: సాధారణంగా మనం ఏదైనా దేవుని ఆలయాలకు వెళ్తే సరాసరి గర్భగుడిలోకి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకుంటాము అయితే ఒక శివాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ముందుగా మనము శివలింగం ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరుడిని దర్శనం చేసుకొని అనంతరం గర్భగుడిలోకి వెళ్లి లింగాన్ని దర్శించుకుంటాము.ఇక మనం ఏ ఆలయానికి వెళ్లిన శివలింగం ముందు నందీశ్వరుడు తప్పకుండా కనిపిస్తారు. అలాగే పరమేశ్వరుడు మనకు లింగ రూపంలోనే దర్శనమిస్తాడు కానీ ఎక్కడ కూడా విగ్రహ రూపంలో దర్శనం ఇవ్వడు.
ఇక శివాలయానికి వెళ్ళిన తర్వాత నంది కొమ్ముల్లో నుంచి పరమేశ్వరుడిని దర్శించుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… పరమేశ్వరుడు లయకారుడు త్రిమూర్తులలో ఒకరైన ఈయన అత్యంత శక్తివంతమైన దేవుడు.ఇంత శక్తివంతమైనటువంటి శివయ్యను నేరుగా చూడకుండా ఇలా నందీశ్వరుడి కొమ్మలలో నుంచి దర్శించుకొని అనంతరం గర్భగుడిలోకి వెళ్లి దర్శించుకుంటారు.
ఇక నంది కొమ్మలపై కుడి చేతి వేళ్లను పెట్టి,ఎడమ చేతితో నంది వీపుపై నిమృతం శివయ్యను దర్శించుకోవాలి అనంతరం నందీశ్వరుడు చెవిలో మన గోత్రం ఇంటి పేరు కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి మన కరికను చెబితే ఆ కోరిక నెరవేరుతుంది భావిస్తారు.అందుకే పరమేశ్వరుడిని దర్శించుకునే సమయంలో ముందుగా నందీశ్వరుడిని దర్శనం చేసుకోవాలి అనంతరం శివయ్య దర్శనం చేసుకోవడం వల్ల అన్ని శుభ పరిణామాలు కలుగుతాయి.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.