Categories: LatestNewsPolitics

Janasena Party: జనసేనని దెబ్బెసిన ఎలక్షన్ కమిషన్

Janasena Party: ఎన్నికలకి మరో ఏడాది మాత్రమే ఉంది. వచ్చి ఎలక్షన్స్ లో కచ్చితంగా బలమైన స్థానాలలో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృఢసంకల్పంతో ఉన్నారు. అలాగే వైసీపీని గద్దె దించడానికి బలమైన వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఊహించని విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చే న్యూస్ బయటకొచ్చింది. జనసేన పార్టీకి కామన్ సింబల్ గా ఉన్న గాజుగ్లాసుని ఇప్పుడు ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ గా మార్చేసింది. జనసేన అబ్యర్ధనని తోసిపుచ్చి మరీ ఫ్రీ సింబల్ కేటగిరీలో చేర్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇది రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

గాజు గ్లాసు గుర్తుపైన జనసేన 2019 ఎన్నికలలో పోటీ చేసింది. తరువాత తక్కువ స్థానాలలో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసింది. అయితే కామన్ సింబల్ కావాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల మేరకు జనసేన పార్టీ లేదని ఈసీ డిసైడ్ అయ్యి గాజుగ్లాసు గుర్తుని కామన్ సింబల్ గా తొలగించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు ఇది ఆ పార్టీకి షాక్ ఇచ్చే న్యూస్ అని చెప్పాలి. పొత్తులలో భాగంగా వెళ్తున్న జనసేన పార్టీకి కామన్ సింబల్ అది కూడా గాజు గ్లాసు ఉంటే ఎంతో కొంత ప్రభావం ఉంటుంది.

పవన్ కళ్యాణ్ అనుకున్నట్లు బలమైన స్థానాలలో గెలిచే అవకాశం ఉండేది. అయితే ఒక్కో అభ్యర్ధికి ఒక్కో గుర్తు కేటాయించడం వలన ఇప్పుడు ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. జనసేనకి ఓటు వేయాలని అనుకున్న ఏ గుర్తు అభ్యర్ధి జనసేన అనేది తెలిసే అవకాశం తక్కువ ఉంటుంది. ఇది ఫలితాలపై ప్రభావం చూపించే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. మళ్ళీ గాజు గ్లాసు సింబల్ సాధించుకుంటారా అనేది చూడాలి. 

Varalakshmi

Recent Posts

Fast Food: పిల్లలూ ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? క్యాన్సర్ బారిన పడినట్లే?

Fast Food: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. బయటకు వెళ్తే పిజ్జా, బర్గర్,…

38 minutes ago

Tuesday Auspiciousness: మంగళవారం కొత్త పనులు ప్రారంభించవచ్చా? మంచిదేనా?

Tuesday Auspiciousness: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా కొత్త పనులను ప్రారంభించాలి అంటే సరైన వారం, తేదీ, తిథి…

43 minutes ago

Politics: టార్గెట్ 2029.. ఒక‌టే రూట్‌లో జ‌గన్‌, కేసీఆర్..!

Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…

22 hours ago

Tollywood: ` మా ఇంటి బంగారం ` సామ్ క‌లెక్ష‌న్స్‌ కుమ్మేసిందంతే..!

Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…

23 hours ago

AP POLITICS: వైసీపీకి బై బై.. ఆ పార్టీ వైపు మాజీ మంత్రి అవంతి చూపు..!

AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…

24 hours ago

Banyan Leaves: మర్రి ఆకులతో ఈ దేవతలకు పూజ చేస్తున్నారా? పెద్ద తప్పు చేసినట్లే?

Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…

2 days ago

This website uses cookies.