Pregnant women: గర్భంతో ఉన్నటువంటి మహిళలు ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఏ పదార్థాలు అయితే తీసుకుంటారో వారి పిల్లలకు కూడా అదే పోషక విలువలు అందుతాయి. కనుక ఆహార విషయంలో మాత్రం గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం తీసుకొని ఆహార పదార్థాలు పిల్లల ఎదుగుదలపై అలాగే వారీ ఆరోగ్యపై కూడా ప్రభావాన్ని చూపుతాయి.
ఈ క్రమంలోనే గర్భంతో ఉన్నటువంటి మహిళలు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలకు గుండె సమస్యలు రావని మోనాష్ యూనివర్సిటీ అధ్యయనం ద్వారా వెల్లడించారు. గర్భంతో ఉన్నటువంటి మహిళలు ఎక్కువగా వారి ఆహార పదార్థంలో పీచు పదార్థాలు ఉండేలాగా చూసుకోవాలి. పీచు పదార్థాలు గుండె సమస్యలను తగ్గిస్తున్నట్లు పలు పరిశోధనలలో వెల్లడైంది.
పీచు పదార్థాలతో పాటు పండ్లు, కూరగాయలు, నిండు గింజ ధాన్యాల్లోని పీచు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది తల్లికే కాకుండా పిల్లల గుండె ఆరోగ్యాన్నీ నిర్ణయిస్తున్నట్టు తేలటం గమనార్హం.ఇవి తల్లి రక్తం ద్వారా ప్రయాణించి, మాయను దాటుకొని పిండంలో జన్యు పనితీరును ప్రభావితం చేస్తాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అందుకే తల్లి గర్భంతో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ పోషక విలువలు అలాగే పీచు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో ముఖ్యం.
YSRCP PARTY: గత ఎన్నికల ఓటమి గాయం నుంచి కోలుకోకముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాల్లో ఊహించని షాకులు తగులుతున్నాయి.…
AP POLITICS: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్తో సరికొత్త రికార్డు సృష్టించిన జనసేన అధినేత,…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు టాలీవుడ్ నుంచి ఊహించని రీతిలో ఒక పొలిటికల్ గూగ్లీ ఎదురైంది. సామాజిక…
TDP PARTY: ఆంధ్రప్రదేశ్లో మరో రాజకీయ సమరానికి కౌంట్డౌన్ మొదలైంది. ఈసారి క్షేత్రస్థాయిలో సత్తా చాటేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
Vastu Tips: సాధారణంగా మన హిందూ సాంప్రదాయాన్ని ప్రకారం వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతూ ఉంటారు. మనం ఏ చిన్న…
TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద ఎత్తున విరాళాలను భక్తులు అందజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారికి వచ్చే విరాళాల ద్వారా…
This website uses cookies.