Hindu Funeral: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఒక మనిషి కడుపులో జీవం పోసుకుంటున్నప్పటి నుంచి వారు చనిపోయే వరకు వారికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలను సాంప్రదాయ బద్దంగా నిర్వహిస్తాము. ఇక మనిషి చనిపోయిన తర్వాత జరిగేది చివరిగా అంత్యక్రియలు అంత్యక్రియలను కూడా హిందూ సంప్రదాయాల ప్రకారమే నిర్వహిస్తూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే అయితే అంతక్రియలు సమయంలో చితి పెట్టే ముందుగా చనిపోయిన వ్యక్తి వారసులు కుండలో నీటిని తీసుకొని మూడుసార్లు శవం చుట్టూ తిరిగి ఆ కుండకు రంధ్రాలు చేసి అనంతరం పగలగొడతారు.
ఇలా ఒకసారి పూర్తయిన తర్వాత ఒక రంధ్ర రెండోసారి పూర్తయిన తర్వాత మరొక రంద్రం అలా మూడుసార్లు పూర్తయిన తర్వాత ఆకుండను పగలకొడుతూ ఉంటారు. ఇలా కుండ పగలగొట్టడం వెనక ఉన్న కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. మన శరీరంలో ఆత్మ ఉన్నంతవరకే మనం ప్రాణాలతో ఉంటాము. ఎప్పుడైతే మనం చనిపోతామో అప్పుడు మన శరీరం నుంచి ఆత్మ బయటకు వెళ్లిపోతుంది కానీ ఆత్మ అక్కడే తిరుగుతూ మనల్ని లేపే ప్రయత్నం చేస్తూ ఉంటుందని పురాణాలు చెబుతూ ఉంటాయి.
ఇక చనిపోయిన తర్వాత కుండలో నీటిని పోసి పగలగొట్టడానికి కారణం ఏంటి అనే విషయానికొస్తే కుండా మన శరీరం లాంటిది అందులో ఉన్నటువంటి నీరు మన ఆత్మ ఇలా కుండను పగలగొట్టడం వల్ల నీరు బయటకు వస్తూ ఉంటుంది అలాగే మన శరీరం నుంచి కూడా ఆత్మ బయటకు వెళ్ళిపోతుందని అర్థం కుండ పగలగొట్టడంతో ఇక నీకు ఎలాంటి శరీరం లేదు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపో ఆత్మ అని చెప్పడమే సంకేతం అని అందుకే చితి పెట్టడానికి ముందు ఇలా కుండను పగలగొడతారని పురాణాలు చెబుతున్నాయి.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.