Hindu Funeral: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఒక మనిషి కడుపులో జీవం పోసుకుంటున్నప్పటి నుంచి వారు చనిపోయే వరకు వారికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలను సాంప్రదాయ బద్దంగా నిర్వహిస్తాము. ఇక మనిషి చనిపోయిన తర్వాత జరిగేది చివరిగా అంత్యక్రియలు అంత్యక్రియలను కూడా హిందూ సంప్రదాయాల ప్రకారమే నిర్వహిస్తూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే అయితే అంతక్రియలు సమయంలో చితి పెట్టే ముందుగా చనిపోయిన వ్యక్తి వారసులు కుండలో నీటిని తీసుకొని మూడుసార్లు శవం చుట్టూ తిరిగి ఆ కుండకు రంధ్రాలు చేసి అనంతరం పగలగొడతారు.
ఇలా ఒకసారి పూర్తయిన తర్వాత ఒక రంధ్ర రెండోసారి పూర్తయిన తర్వాత మరొక రంద్రం అలా మూడుసార్లు పూర్తయిన తర్వాత ఆకుండను పగలకొడుతూ ఉంటారు. ఇలా కుండ పగలగొట్టడం వెనక ఉన్న కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. మన శరీరంలో ఆత్మ ఉన్నంతవరకే మనం ప్రాణాలతో ఉంటాము. ఎప్పుడైతే మనం చనిపోతామో అప్పుడు మన శరీరం నుంచి ఆత్మ బయటకు వెళ్లిపోతుంది కానీ ఆత్మ అక్కడే తిరుగుతూ మనల్ని లేపే ప్రయత్నం చేస్తూ ఉంటుందని పురాణాలు చెబుతూ ఉంటాయి.
ఇక చనిపోయిన తర్వాత కుండలో నీటిని పోసి పగలగొట్టడానికి కారణం ఏంటి అనే విషయానికొస్తే కుండా మన శరీరం లాంటిది అందులో ఉన్నటువంటి నీరు మన ఆత్మ ఇలా కుండను పగలగొట్టడం వల్ల నీరు బయటకు వస్తూ ఉంటుంది అలాగే మన శరీరం నుంచి కూడా ఆత్మ బయటకు వెళ్ళిపోతుందని అర్థం కుండ పగలగొట్టడంతో ఇక నీకు ఎలాంటి శరీరం లేదు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపో ఆత్మ అని చెప్పడమే సంకేతం అని అందుకే చితి పెట్టడానికి ముందు ఇలా కుండను పగలగొడతారని పురాణాలు చెబుతున్నాయి.
Papaya: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలతో పాటు పండ్లు కూడా ఎంతో కీలకపాత్ర వహిస్తాయి.…
Sravana Masam: మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉన్న 12 నెలలకు ఎంతో మంచి ప్రాధాన్యత ఉంది. ఆషాడ మాసం…
Curd: వర్షాకాలంలో ఎన్నో రకాల జబ్బులు మనల్ని వెంటాడుతాయి కనుక చాలా మంది ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటూ…
TTD: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కొన్ని కీలక సూచనలు చేశారు.…
Typhoid Fever: వర్షాకాలం మొదలవుగానే ఎన్నో రకాల జబ్బులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. వర్షాలు మొదలైనప్పుడు దోమల బెడద కూడా…
Srivani Ticket Rules: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం విషయంలో భాగంగా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు…
This website uses cookies.