Categories: HealthNews

Health Tips: కంటి చూపు సమస్యలతో సతమతమవుతున్నారా… ప్రతిరోజు ఇది ఒక గ్లాస్ తాగితే చాలు!

Health Tips:ఒకానొక సమయంలో వయసు బయపడిన తర్వాత వృద్ధాప్యం రావడంతో కంటిచూపు మెరుగుపడేది కానీ ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారు చిన్నపిల్లలే ఇప్పుడు కళ్లజోడు పెట్టుకొని తిరుగుతున్నటువంటి సంఘటనలను మనం చూస్తున్నాము. అయితే ఎక్కువగా చిన్న పిల్లలు మొబైల్ ఫోన్స్ లాప్టాప్స్ చూడటం వల్లే కంటి చూపు మందగిస్తుందని చెప్పాలి. అదేవిధంగా ఆహారంలో కూడా మార్పులు చోటు చేసుకోవడం వల్ల కంటి చూపు తగ్గిపోతుంది.

ఈ విధంగా కంటి చూపు సమస్యతో బాధపడేవారు కళ్ళజోడు ద్వారా వారి పనులను చేసుకుంటున్నారు అయితే ఈ కళ్ళజోడు లేకుండా కంటి చూపు సమస్య నుంచి బయటపడాలి అంటే ప్రతిరోజు ఆహారంలో భాగంగా ఈ జ్యూస్ ఒక గ్లాసు తాగితే చాలు కంటి చూపు సమస్య మెరుగుపడటమే కాకుండా కళ్ళజోడు అవసరం కూడా మనకు జీవితంలో రాదు మరి ఏ చిట్కాలను పాటించడం ద్వారా కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు అనే విషయానికి వస్తే…

Health Tips:

రాత్రి నాలుగు బాదం పప్పులను తెల్లవారిలో నీటిలో నానబెట్టాలి మరుసటి రోజు ఉదయం ఈ బాదం పప్పుల పొట్టు తీసి వాటిని మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇందులోకి అర టీ స్పూన్ సోంపు కాస్త పటిక బెల్లం వేసి మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. స్టవ్ మీద ఒక గ్లాస్ పాలను వేడి చేసి వేడి అయినటువంటి పాలలో ఈ మిశ్రమాన్ని వేసి ఐదు నిమిషాలు పాటు మరిగించాలి అనంతరం వీటిని ఒక గ్లాసుల వడపోసుకొని ప్రతిరోజు తాగటం వల్ల ఇందులో ఉన్నటువంటి పోషక విలువల కారణంగా కంటి చూపు సమస్య దూరం అవ్వడమే కాకుండా కంటి చూపు మెరుగుపడుతుంది.

Sravani

Recent Posts

Andhra Pradesh: రాపాక, ఆమంచి.. ఈ ఇద్ద‌రు ఏ పార్టీలో ఉన్నార‌బ్బా..?

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. పవర్ ఎటు ఉంటే అటు జంప్ చేయడం ఒక…

18 minutes ago

TTD: శ్రీవారి ఆలయం నుంచి కళ్యాణ శ్రీనివాసుడుకి రూ.33 లక్షల స్వర్ణాభరణాల సమర్పణ..

TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…

5 hours ago

Andhra Pradesh: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. ఆ నలుగురు అవుట్!

Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…

16 hours ago

Health care: డయాబెటిక్ ఉన్న వాళ్ళు అరటిపండు తినొచ్చా?అది అపోహ మాత్రమేనా?

Health care:  ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…

22 hours ago

TTD: జూన్ 6 నుంచి కార్వేటి నగరం వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు.. పోస్టర్లు రిలీజ్ చేసిన టీటీడీ

TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…

1 day ago

AP POLITICS: ద‌క్షిణాదికే న‌ష్టం.. డిలిమిటేషన్‌పై చంద్రబాబు పొలిటికల్ బాంబ్!

AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…

3 days ago

This website uses cookies.