Categories: HealthNews

Health Tips: ఎక్కువ సమయం కూర్చొని ఉంటున్నారా.. అయితే ఎంత ప్రమాదమో తెలుసా?

Health Tips: ప్రస్తుత కాలంలో ప్రజల జీవనశైలిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. పూర్వం ప్రజలు శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు. కానీ ఇప్పుడు శారీరక శ్రమ అవసరం లేకుండా కేవలం తెలివితేటలతోనే డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువ సమయం కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉద్యోగాలు చేసేవారు గంటల తరబడి కూర్చొని పనిచేయాలి. అయితే ఇలా ఎక్కువ సమయం ఒకే ప్రదేశంలో కూర్చుని పని చేయటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ సమయం కూర్చుని పనిచేయడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకే ప్రదేశంలో అటూ ఇటూ కదలకుండా ఎక్కువ సమయం కూర్చొని పనిచేయటం వల్ల శరీరంలోని కండరాలు ఎముకలు పట్టుకుపోతాయి. అంతేకాకుండా
గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వల్ల ఎక్కువమంది మరణిస్తున్నారు. ఇలా గుండెపోటు మరణాల సంఖ్య పెరగటానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. అంతే కాకుండా ఎక్కువ సమయం ఒకే ప్రదేశంలో కూర్చుని పని చేయటం వల్ల రక్తనాళ వ్యాధులు, బ్రెయిన్ స్ట్రోక్స్, సిర రక్తం గడ్డకట్టడం, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Health Tips:

అంతే కాకుండా బ్లడ్ గ్లూకోజ్ , బ్లడ్ ప్రెజర్ శరీర బరువు పెరగటం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలా ఒకే దగ్గర కూర్చొని పనిచేయడం వల్ల కండరాలు కూడా బలహీనపడతాయి. అలాగే మలబద్దకం, పెద్ద పేగు క్యాన్సర్ వంటి రోగాలు వస్తాయి. శరీర కదలికలు లేకపోవడం వల్ల రక్త ప్రసరణ కూడా మందగిస్తుంది. దీంతో శరీరంలో రక్తం గడ్డ కట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా రక్తప్రసరణ సరిగా లేకపోవడం వల్ల గుండెపోటు సమస్యలు కూడా సంభవిస్తాయి. అందువల్ల కూర్చొని పనిచేయవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ మధ్య మధ్యలో అటు ఇటు కొంత సమయం నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

Sravani

Recent Posts

Andhra Pradesh: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. ఆ నలుగురు అవుట్!

Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…

7 hours ago

Health care: డయాబెటిక్ ఉన్న వాళ్ళు అరటిపండు తినొచ్చా?అది అపోహ మాత్రమేనా?

Health care:  ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…

14 hours ago

TTD: జూన్ 6 నుంచి కార్వేటి నగరం వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు.. పోస్టర్లు రిలీజ్ చేసిన టీటీడీ

TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…

21 hours ago

AP POLITICS: ద‌క్షిణాదికే న‌ష్టం.. డిలిమిటేషన్‌పై చంద్రబాబు పొలిటికల్ బాంబ్!

AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…

2 days ago

Andhra Pradesh: జగన్ షాకింగ్ డెసిషన్.. వైసీపీ నేత‌ల్లో గుబులు..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రణం మొదలైపోయింది. ఈ…

2 days ago

Political News: ఏపీలో పవన్.. తెలంగాణలో రేవంత్: ఇద్దరి ప్లాన్ ఒక్కటేనా?

Political News: తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త వ్యూహాలు ఇరు ప్రాంతాల భవిష్యత్తును శాసిస్తున్నాయి.…

2 days ago

This website uses cookies.