Hanuman : సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నా..వాయిదా వేసుకోవాలంటూ ఎంతమంది చెప్పినా తగ్గేదే లేదంటూ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాను బండి తెరమీద ప్రదర్శిస్తున్నాడు. శుక్రవారం అసలు రిలీజ్ డేట్ అయినప్పటికీ సినిమాకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఇప్పటికే ప్రీమియర్ షోలు చాలా చోట్ల పడ్డాయి. ఒకరకంగా సినిమా నిన్నే రిలీజ్ అయింది అని చెప్పుకోవచ్చు. హనుమాన్ మూవీ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. 10 20 థియేటర్లు కాదు ఏకంగా 3 థియేటర్లలో ప్రీవియర్ షోలను వేశారు దీని ని బట్టి సినిమా హైప్ ఏ లెవెల్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సినిమా చూసినా ప్రేక్షకులు కూడా ఓ రేంజ్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ప్రశాంత్ వర్మ సంక్రాంతికే ఈ సినిమాను ఎందుకు రిలీజ్ చేయాలని మొండిపట్టుతో ఉన్నాడో ఈ సినిమా చూసిన తర్వాత అర్థమవుతుందని ప్రేక్షకులు చెబుతున్నారు.
యువ హీరో తేజ్ సజ్జ కథానాయకుడిగా నటించిన హనుమాన్ మూవీకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మరీ ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులకు ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ తో పాటు మరో విషయం కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. హనుమాన్ మూవీ కి సీక్వెల్ ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ జై హనుమాన్ పేరుతో సెకండ్ పార్ట్ తీయనున్నాడని సమాచారం.
జై హనుమాన్ మూవీ ని 2025 నాటికీ రిలీజ్ చేస్తారట. తీసుకొస్తరంట. హనుమాన్ క్లైమాక్స్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ విషయాన్ని అనౌన్స్ చేసినట్లు ప్రీమియర్ షో చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. అలాగే సెకండ్ పార్ట్ పై హైప్ క్రియేట్ చేసేందుకు. శ్రీ రాముడికి హనుమయ్య ఇచ్చిన మాట ఏంటి? అనే దానిపై సెకండ్ పార్ట్ కొనసాగునుందని సమాచారం. ఈ విషయం తెలుసుకుని ప్రేక్షకులు థ్రిల్గా ఫీలవుతున్నారు. అప్పట్లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే క్వశ్చన్ వైరల్ అయినట్లు ఇప్పుడు రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి? అనే ప్రశ్న అదే విధంగా పాపులర్ అవుతుందని టాక్.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.