Fish
Fish: సాధారణంగా మనం కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్న తర్వాత మరికొన్ని ఆహార పదార్థాలను తినకూడదని పెద్దలు చెబుతుంటారు. ఇలా తినడం వల్ల మనం తీసుకున్న ఆహార పదార్థాలు విష పదార్థాలుగా మారుతాయని చెబుతుంటారు అయితే చేపలు తిన్న తర్వాత ఎట్టి పరిస్థితులలో కూడా పాలు లేదా పాల పదార్థాలను తినకూడదని పెద్దవారు చెబుతున్నారు. మరి నిజంగానే చేప తిన్న తర్వాత పాల పదార్థాలను తినకూడదా తింటే ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే…
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చేపలున్న తిన్న తర్వాత పాల పదార్థాలను తినడం వల్ల కొందరిలో ల్యూకోడెర్మా అనే అనారోగ్య స్థితి రావచ్చని చెబుతున్నారు. ల్యూకోడెర్మా అనగా చర్మంపై తెల్లని మచ్చలు ఏర్పడటం. అయితే ఇది అందరిలోనూ వస్తుందని గ్యారెంటీ లేదు.
కొన్నిసార్లు చేపలు అసిడిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి, పాలు ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ క్రమంలో రెండింటినీ కలిపి తీసుకుంటే గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి.
Fish: చేపలు తిన్న తర్వాత…
చేపలు, పాల ఉత్పత్తులలో అధిక ప్రోటీన్లు ఉంటాయి. రెండింటిని కలిపి తీసుకుంటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. దీనివల్ల గ్యాస్, డయేరియా తదితరులు సమస్యలు వస్తాయి అయితే కొందరికి చేపలు తిన్న వెంటనే పాలు తాగడం వల్ల వారి శరీర తత్వానికి సరిపడకం చర్మంపై అలర్జీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు అందుకే ఎక్కువగా చేప తిన్న వెంటనే పాలు లేదా పాల పదార్థాలను తినకూడదని ఇలా తినక పోవడమే మంచిదని ఆరోగ్యనిపుణులు తెలియజేస్తున్నారు.
TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద ఎత్తున విరాళాలను భక్తులు అందజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారికి వచ్చే విరాళాల ద్వారా…
Mangoes: మామిడి పండ్లు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే ఈ మామిడి పండ్లను…
Tirumala Tirupati: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు కోట్లాదిమంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు…
TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ ఒక్కసారిగా హీట్ పెంచింది. కూటమి తరఫున అభ్యర్థుల ఎంపికపై…
Politics: గడిచిన 12 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా దూసుకుపోతోంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లూ రాజ్యసభ స్థానాల పైనే ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన…
This website uses cookies.