Devotional Tips: సాధారణంగా మన జాతకంలో ఎన్నో దోషాలు ఉంటాయి ఇలా దోషాలు ఉన్న సమయంలో మనం ఏ పని చేసిన అది జరగదు అలాంటి సమయంలో చాలా మంది దోష పరిహారాలు చేస్తూ ఉంటారు. జాతక దోష తొలగిపోవాలంటే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు ఎనిమిది శనివారాలు ఇలా కనక చేస్తే ఈ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.అయితే మహిళలు ఈ దోష పరిహారైనా చేసే సమయంలో వారికి ఏదైనా అడ్డంకులు ఏర్పడిన ఆ వారం వదిలేసి మరుసటి వారాన్ని కూడా లెక్కపెట్టుకొని చేయవచ్చు.
మరి జాతక దోష పరిహారం కోసం ఏం చేయాలి అనే విషయానికి వస్తే…శనివారం సూర్యోదయానికి ముందు నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకుని, తలంటు స్నానం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పువ్వులతో అలంకరించుకోవాలి. ఇక స్వామివారి ముందు దీపం వెలిగించడం కోసం బియ్యపు పిండి, చిన్న బెల్లం ముక్క పాలు అరటి ముక్కలు వేసి ఆ పిండిని బాగా కలిపి ప్రమిదలాగా తయారు చేసుకోవాలి. ఇలా ప్రమిద తయారు చేసుకున్న తర్వాత ఈ ప్రమిదలోకి నువ్వుల నూనె వేసి ఏడు వత్తులు వేసి తొలగించాలి.
ఇలా ఏడువత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ఈ విధంగా 8 శనివారాలు పాటు ఈ విధమైనటువంటి పూజ చేయడం వల్ల మన జాతకంలో ఏ విధమైనటువంటి దోషాలు ఉన్న తొలగిపోతాయి. అలాగే మనం అనుకున్న పనులు నెరవేరుతాయి.మన ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయి ఎంతో సంతోషంగా ఉంటారని పండితులు చెబుతున్నారు.
TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…
Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…
Health care: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…
TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…
AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రణం మొదలైపోయింది. ఈ…
This website uses cookies.