Devotional Tips: సాధారణంగా మన జాతకంలో ఎన్నో దోషాలు ఉంటాయి ఇలా దోషాలు ఉన్న సమయంలో మనం ఏ పని చేసిన అది జరగదు అలాంటి సమయంలో చాలా మంది దోష పరిహారాలు చేస్తూ ఉంటారు. జాతక దోష తొలగిపోవాలంటే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు ఎనిమిది శనివారాలు ఇలా కనక చేస్తే ఈ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.అయితే మహిళలు ఈ దోష పరిహారైనా చేసే సమయంలో వారికి ఏదైనా అడ్డంకులు ఏర్పడిన ఆ వారం వదిలేసి మరుసటి వారాన్ని కూడా లెక్కపెట్టుకొని చేయవచ్చు.
మరి జాతక దోష పరిహారం కోసం ఏం చేయాలి అనే విషయానికి వస్తే…శనివారం సూర్యోదయానికి ముందు నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకుని, తలంటు స్నానం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పువ్వులతో అలంకరించుకోవాలి. ఇక స్వామివారి ముందు దీపం వెలిగించడం కోసం బియ్యపు పిండి, చిన్న బెల్లం ముక్క పాలు అరటి ముక్కలు వేసి ఆ పిండిని బాగా కలిపి ప్రమిదలాగా తయారు చేసుకోవాలి. ఇలా ప్రమిద తయారు చేసుకున్న తర్వాత ఈ ప్రమిదలోకి నువ్వుల నూనె వేసి ఏడు వత్తులు వేసి తొలగించాలి.
ఇలా ఏడువత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ఈ విధంగా 8 శనివారాలు పాటు ఈ విధమైనటువంటి పూజ చేయడం వల్ల మన జాతకంలో ఏ విధమైనటువంటి దోషాలు ఉన్న తొలగిపోతాయి. అలాగే మనం అనుకున్న పనులు నెరవేరుతాయి.మన ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయి ఎంతో సంతోషంగా ఉంటారని పండితులు చెబుతున్నారు.
Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…
Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…
AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…
Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…
AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…
AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…
This website uses cookies.