News: ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యి మీద ఆహారాన్ని వండేవారు. దీనికోసం ఎండిపోయిన కలపను ఉపయోగించి ఆరు బయట పొయ్యిలు ఏర్పాటు చేసి వంటలు చేసేవారు. ఉమ్మడి కుటుంబాలు అయినా కూడా ఇంట్లో అందరికీ ఆ కట్టెల పొయ్యి మీద మాత్రమే వంట చేసేవారు. అయితే మారుతున్న కాలంతో పాటు దైనందిన జీవితంలో ప్రజల జీవన స్థితిగతులు కూడా పూర్తిగా మారిపోయింది. ఈ కాలంలో కట్టెల పొయ్యి మీద వంటలు చేసేవారు చాలా తగ్గిపోయారని చెప్పాలి. గ్రామీణ ప్రాంతాలలో కూడా 10 నుంచి 20 శాతం మంది మాత్రమే కట్టెల పోయ్యిని వంట చేయడం కోసం ఈ రోజుల్లో ఉపయోగిస్తున్నారు.
మెజారిటీ ప్రజలు వంట కోసం గ్యాస్ ని వినియోగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సిటీలలో అయితే పూర్తిగా గ్యాస్ మీదనే వంటల కోసం ఆధారపడతారు. అయితే ఈ గ్యాస్ సిలిండర్లో ఉండే వాయువులు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని అంటున్నారు. ఇంటర్నల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రచురించిన తాజా అధ్యయనం ప్రకారం అమెరికాలో 13 శాతం మంది చిన్నారులు గ్యాస్ స్టవ్ ఉధ్గారాల కారణంగా ఆస్తమా బారిన పడుతున్నారు. గ్యాస్ స్టవ్ మండుతున్న సమయంలో వెలువడే వాయువులు పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయిని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Prabhas-Spirit: ప్రస్తుతం మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న సినిమా స్పిరిట్. కాప్…
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్గా ఏప్రిల్ 30న…
This website uses cookies.