Burning Feet: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే చాలామందికి అరికాళ్ళలో మంట ఏర్పడుతూ నడవడానికి కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇలా అరికాళ్ళ మంటల సమస్యతో బాధపడేవారు ఎన్నో రకాల మందులను వాడిన కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు అలాంటి వారు ఈ చిన్న చిట్కాలను కనుక పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
అరికాళ్ళలో మంటలు ఏర్పడేవారిలో రక్తప్రసరణ వ్యవస్థ దెబ్బ తినటం వల్ల ఇలా మంటలు ఏర్పడుతుంటాయి. అలాగే విటమిన్ బి12 లోపం కారణంగా కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడేవారు ముందుగా ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో కాళ్ళను సుమారు ఆరు నిమిషాల పాటు పెట్టాలి. అనంతరం మరో నాలుగు నిమిషాలు చల్లనీటి గిన్నెలోకి కాళ్ళను పెట్టాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేయాలి.
ఈ విధంగా చేయడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.అదేవిధంగా గుమ్మడికాయ మిశ్రమంతో కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. గుమ్మడికాయ మిశ్రమాన్ని అరికాళ్ళకు రాసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి వేడి నీటితో కాళ్ళను శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు చేయటం వల్ల ఈ అరికాళ్ళ నొప్పులు మంట సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. ఈ చిట్కాలతో మీ సమస్యను దూరం చేసుకుని ఏ ఇబ్బంది లేకుండా నడవవచ్చు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర…
AP POLITICS: దేశవ్యాప్తంగా మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ఈసారి పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభ స్థానాల భర్తీకి…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే…
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు…
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
This website uses cookies.