Burning Feet: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే చాలామందికి అరికాళ్ళలో మంట ఏర్పడుతూ నడవడానికి కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇలా అరికాళ్ళ మంటల సమస్యతో బాధపడేవారు ఎన్నో రకాల మందులను వాడిన కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు అలాంటి వారు ఈ చిన్న చిట్కాలను కనుక పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
అరికాళ్ళలో మంటలు ఏర్పడేవారిలో రక్తప్రసరణ వ్యవస్థ దెబ్బ తినటం వల్ల ఇలా మంటలు ఏర్పడుతుంటాయి. అలాగే విటమిన్ బి12 లోపం కారణంగా కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడేవారు ముందుగా ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో కాళ్ళను సుమారు ఆరు నిమిషాల పాటు పెట్టాలి. అనంతరం మరో నాలుగు నిమిషాలు చల్లనీటి గిన్నెలోకి కాళ్ళను పెట్టాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేయాలి.
ఈ విధంగా చేయడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.అదేవిధంగా గుమ్మడికాయ మిశ్రమంతో కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. గుమ్మడికాయ మిశ్రమాన్ని అరికాళ్ళకు రాసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి వేడి నీటితో కాళ్ళను శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు చేయటం వల్ల ఈ అరికాళ్ళ నొప్పులు మంట సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. ఈ చిట్కాలతో మీ సమస్యను దూరం చేసుకుని ఏ ఇబ్బంది లేకుండా నడవవచ్చు.
AP POLITICS: రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ ఆ విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగత దూషణలకు దిగితేనే అసలు…
Film Updates: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రతి వారం యుద్ధం జరగడం మామూలే. కానీ ఈ వారం రాబోతున్న రెండు…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘అమరావతి’ ఎప్పుడూ ఒక రగులుతున్న కుంపటే. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ అమరావతి…
Film Updates: టాలీవుడ్లో ఎనర్జిటిక్ స్టార్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న రామ్ పోతినేని, ప్రస్తుతం తన…
Cinema News: తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనతను…
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి క్షేత్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ భక్తి పారవశ్యం చాటుకున్నారు.…
This website uses cookies.