Food: సాధారణంగా చాలామంది వేడివేడి అన్నం తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ కొంతమంది చల్లగా అయిన ఆహారాన్ని కూడా వేడి చేసుకుని తింటూ ఉంటారు. ఇలా వేడి చేసుకుని తినడం వల్ల ఆహారం తాజాగా అవుతుందని భావిస్తూ ఉంటారు కానీ నిజానికి మాటిమాటికి ఆహారాన్ని వేడి చేసుకుని తినటం ప్రమాదాలకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచూ ఆహారం వేడి చేయటం వల్ల ఎలాంటి ప్రమాదాలు తలెత్తుతాయి అనే విషయానికి వస్తే…
అమెరికన్ జర్నల్ ఆఫ్ బయోమెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం.. ‘ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్’ అనేది మనం తినే ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధి. ముఖ్యంగా వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సమయం ఉంచినప్పుడు దానిపై బాసిల్లాస్ సెరియస్ అనే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా ఆహారంపై విషాన్ని వెదజల్లుతుంది. కాబట్టి ఆ ఫుడ్ కలుషితం అవుతుంది.
ఈ విధంగా కలుషితమైన ఆహారాన్ని తినటం వల్ల మనకు ఫుడ్ పాయిజన్ అయి వాంతులు విరోచనాలు తల తిరగడం వంటివి మొదలవుతాయి.ఈ పరిస్థితినే ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్గా పేర్కొంటారు. నిర్లక్ష్యం చేస్తే మరణం కూడా సంభవించవచ్చు. సాధారణంగా అన్నం, పాస్తా, నూడుల్స్, మాంసం, కూరగాయలు, స్వీట్లు వంటి పదార్థాలను గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచడం వల్ల ఇక బాసిల్లాస్ సెరియస్ అనే బ్యాక్టీరియా ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు అందుకే గది ఉష్ణోగ్రత వద్ద ఆహారం చల్లబడిన తినడం మంచిది కానీ వేడి చేసుకుని తింటే ప్రమాదం తప్పదని సూచిస్తున్నారు.
Varun Tej: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఆయన సోదరి నిహారిక నిర్మాతగా…
Anil Ravipudi: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ మంచి సక్సెస్లను అందుకున్న సంగతి తెలిసిందే. నేను శైలజ…
Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన అవార్డు దక్కింది. తెలుగు చలన చిత్ర…
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో పాన్ వరల్డ్ చిత్రంగా…
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
This website uses cookies.