Devotional Tips: సాధారణంగా మన జాతకంలో ఎన్నో దోషాలు ఉంటాయి ఇలా దోషాలు ఉన్న సమయంలో మనం ఏ పని చేసిన అది జరగదు అలాంటి సమయంలో చాలా మంది దోష పరిహారాలు చేస్తూ ఉంటారు. జాతక దోష తొలగిపోవాలంటే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు ఎనిమిది శనివారాలు ఇలా కనక చేస్తే ఈ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.అయితే మహిళలు ఈ దోష పరిహారైనా చేసే సమయంలో వారికి ఏదైనా అడ్డంకులు ఏర్పడిన ఆ వారం వదిలేసి మరుసటి వారాన్ని కూడా లెక్కపెట్టుకొని చేయవచ్చు.
మరి జాతక దోష పరిహారం కోసం ఏం చేయాలి అనే విషయానికి వస్తే…శనివారం సూర్యోదయానికి ముందు నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకుని, తలంటు స్నానం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పువ్వులతో అలంకరించుకోవాలి. ఇక స్వామివారి ముందు దీపం వెలిగించడం కోసం బియ్యపు పిండి, చిన్న బెల్లం ముక్క పాలు అరటి ముక్కలు వేసి ఆ పిండిని బాగా కలిపి ప్రమిదలాగా తయారు చేసుకోవాలి. ఇలా ప్రమిద తయారు చేసుకున్న తర్వాత ఈ ప్రమిదలోకి నువ్వుల నూనె వేసి ఏడు వత్తులు వేసి తొలగించాలి.
ఇలా ఏడువత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ఈ విధంగా 8 శనివారాలు పాటు ఈ విధమైనటువంటి పూజ చేయడం వల్ల మన జాతకంలో ఏ విధమైనటువంటి దోషాలు ఉన్న తొలగిపోతాయి. అలాగే మనం అనుకున్న పనులు నెరవేరుతాయి.మన ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయి ఎంతో సంతోషంగా ఉంటారని పండితులు చెబుతున్నారు.
Allu Arjun: బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…
Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…
Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్…
Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…
Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…
This website uses cookies.