లెజెండరీ దర్శకుడు కె విశ్వనాథ్ ఈ నెల ఆరంభంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఎన్నో అద్భుతమైన కళాఖండాలు టాలీవుడ్ కి అందించిన దర్శక ధీరుడు కె విశ్వనాథ్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఇక ఆయన మరణంతో టాలీవుడ్ చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఇప్పటికి రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట కె విశ్వనాథ్ సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే తాజాగా కె విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కూడా గుండెపోటుతో మృతి చెందింది. ఆమె ఇంట్లోనే గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తుంది. భర్త మరణంతో కొద్ది రోజులుగా దుఃఖంతో ఉన్నా ఆమె మానసికంగా కృంగిపోయినట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలోనే ఆమె మరణించినట్లు సమాచారం. భర్త మరణించి నెల రోజులు కూడా పూర్తి కాకుండానే ఆమె మరణించడం ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. భర్త మృతిని తట్టుకోలేకనే విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కె విశ్వనాథ్ టాలీవుడ్ లో దిగ్గజ దర్శకుకుగా మన్ననలు అందుకుంటున్నారు. ఇక భవిష్యత్తులో అతన్ని రిప్లేస్ చేసే దర్శకుడు రాడని సినీ ప్రముఖులు సైతం చెబుతున్నారు. అలాంటి లెజెండరీ దర్శకుడిని కోల్పోవడం కచ్చితంగా లోటని అంటున్నారు.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.