Fish
Fish: సాధారణంగా మనం కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్న తర్వాత మరికొన్ని ఆహార పదార్థాలను తినకూడదని పెద్దలు చెబుతుంటారు. ఇలా తినడం వల్ల మనం తీసుకున్న ఆహార పదార్థాలు విష పదార్థాలుగా మారుతాయని చెబుతుంటారు అయితే చేపలు తిన్న తర్వాత ఎట్టి పరిస్థితులలో కూడా పాలు లేదా పాల పదార్థాలను తినకూడదని పెద్దవారు చెబుతున్నారు. మరి నిజంగానే చేప తిన్న తర్వాత పాల పదార్థాలను తినకూడదా తింటే ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే…
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చేపలున్న తిన్న తర్వాత పాల పదార్థాలను తినడం వల్ల కొందరిలో ల్యూకోడెర్మా అనే అనారోగ్య స్థితి రావచ్చని చెబుతున్నారు. ల్యూకోడెర్మా అనగా చర్మంపై తెల్లని మచ్చలు ఏర్పడటం. అయితే ఇది అందరిలోనూ వస్తుందని గ్యారెంటీ లేదు.
కొన్నిసార్లు చేపలు అసిడిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి, పాలు ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ క్రమంలో రెండింటినీ కలిపి తీసుకుంటే గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి.
Fish: చేపలు తిన్న తర్వాత…
చేపలు, పాల ఉత్పత్తులలో అధిక ప్రోటీన్లు ఉంటాయి. రెండింటిని కలిపి తీసుకుంటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. దీనివల్ల గ్యాస్, డయేరియా తదితరులు సమస్యలు వస్తాయి అయితే కొందరికి చేపలు తిన్న వెంటనే పాలు తాగడం వల్ల వారి శరీర తత్వానికి సరిపడకం చర్మంపై అలర్జీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు అందుకే ఎక్కువగా చేప తిన్న వెంటనే పాలు లేదా పాల పదార్థాలను తినకూడదని ఇలా తినక పోవడమే మంచిదని ఆరోగ్యనిపుణులు తెలియజేస్తున్నారు.
Allu Arjun: బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…
Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…
Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్…
Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…
Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…
This website uses cookies.